ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడ్డ బస్సు.. 47కి పెరిగిన మృతుల సంఖ్య మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోదీ ఉత్తరాఖండ్ లోని పౌరీగల్వార్ లో ఈ ఉదయం బస్సు లోయలో పడిన ఘట... Read more
రూపాయి విలువ పతనంతో పెరిగిన గ్యాస్ ధర రాయితీ రహిత సిలిండర్పై రూ. 55.50 పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వంట గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. రాయితీ సిల... Read more
దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థలో మార్పులు సహకార, సమాఖ్య స్ఫూర్తికి చక్కని ఉదాహరణ దేశవ్యాప్తంగా వివిధ పన్నుల స్థానంలో ఒకే పన్ను చట్టంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ నేటి... Read more
రేపు గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ 125వ జయంతి ఆయన గౌరవార్థం కొత్త రూ.125 నాణెం విడుదల కోల్కతాలో జరగనున్న జయంతి వేడుకలు గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప... Read more
అందరూ ఏకమైతే బీజేపీకి కష్టమే ఆ అవకాశాలు మాత్రం తక్కువ రాహుల్ కూడా ప్రధాని కావొచ్చు యోగా శిక్షణ ఇచ్చేందుకు లండన్ వచ్చిన ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓబీసీలు, దళి... Read more
1,120 ఎస్ ఐ పోస్టులు, 8,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఈ నెల 30 వరకు దరఖాస్తులకు గడువు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్ స్పెక్టర్, క... Read more
భద్రతా విధుల్లో 40,000 మంది ప్రతీ వాహనానికి ఆర్ఎఫ్ ట్యాగ్ ఈ ఏడాది యాత్రకు 1.5 లక్షల మంది పేర్ల నమోదు వార్షిక అమర్ నాథ్ యాత్ర వచ్చే గురువారం ప్రారంభం కానుంది. 60 రోజుల పాటు జరిగే యాత్ర... Read more
కర్ణాటక సంకీర్ణంలో లుకలుకలు కొత్త బడ్జెట్ను వ్యతిరేకిస్తున్న సిద్దరామయ్య బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరి నెల రోజులు గడవకుండానే లుకలుకలు బయటపడుతున్నాయి. మా... Read more
ట్రాక్టర్లో బయలుదేరిన కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరం కృష్ణా నదికి వెళ్లిన విద్యార్థుల జీవితాలు విషాదంగా ముగిశాయి మృతుల కుటుంబాలకు నా సానుభూతి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాద సంఘ... Read more